జగన్... నీ ముఖానికి ఏం విలువుంది? నీ చెల్లి బ్రాహ్మణుడిని...

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (15:12 IST)
తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. జగన్ మోహన్ రెడ్డికి రెడ్డి కుల పిచ్చి వున్నదంటూ ధర్మపోరాట దీక్షలో చేసిన జేసీ, మరోసారి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్... రెడ్డి, రెడ్డి అంటూ వున్నారు. రెడ్ల ఓట్ల శాతం ఎంత? ఐనా సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జనార్దన్‌రెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రులు కాలేదా? రెడ్ల ఓట్లతో అయ్యారా? 
 
ప్రజల ఆదరణ ఉంటే ముఖ్యమంత్రి అవుతారంతే... అసలు నీ సత్తా ఏంటి? నీ ముఖానికి ఏం విలువ ఉంది? రెడ్లయినంత మాత్రాన ఏమయినా కొమ్ములు వుంటాయా...? నీ చెల్లెలు ఏ కులస్థుడిని పెళ్లి చేసుకుంది? బ్రాహ్మణుడిని చేసుకోలేదా అంటూ ప్రశ్నించారు. సమాజంలో అంతా ఒక్కటే అనే భావనతో నీ చెల్లి అలా పెళ్లి చేసుకుందని చెప్పుకొచ్చారు. 
 
పవన్ కల్యాణ్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కులం కార్డుతో గెలవాలనుకుంటున్నారనీ, ఆ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో సంకనాకి పోతారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తుఫానులతో ఏపీ అతలాకుతలం అయినప్పుడు రాని ప్రధానమంత్రి ఇప్పుడు వచ్చి ఏం ఉద్ధరిద్దామనో అర్థంకావడం లేదంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments