Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్... నీ ముఖానికి ఏం విలువుంది? నీ చెల్లి బ్రాహ్మణుడిని...

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (15:12 IST)
తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. జగన్ మోహన్ రెడ్డికి రెడ్డి కుల పిచ్చి వున్నదంటూ ధర్మపోరాట దీక్షలో చేసిన జేసీ, మరోసారి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్... రెడ్డి, రెడ్డి అంటూ వున్నారు. రెడ్ల ఓట్ల శాతం ఎంత? ఐనా సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జనార్దన్‌రెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రులు కాలేదా? రెడ్ల ఓట్లతో అయ్యారా? 
 
ప్రజల ఆదరణ ఉంటే ముఖ్యమంత్రి అవుతారంతే... అసలు నీ సత్తా ఏంటి? నీ ముఖానికి ఏం విలువ ఉంది? రెడ్లయినంత మాత్రాన ఏమయినా కొమ్ములు వుంటాయా...? నీ చెల్లెలు ఏ కులస్థుడిని పెళ్లి చేసుకుంది? బ్రాహ్మణుడిని చేసుకోలేదా అంటూ ప్రశ్నించారు. సమాజంలో అంతా ఒక్కటే అనే భావనతో నీ చెల్లి అలా పెళ్లి చేసుకుందని చెప్పుకొచ్చారు. 
 
పవన్ కల్యాణ్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కులం కార్డుతో గెలవాలనుకుంటున్నారనీ, ఆ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో సంకనాకి పోతారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తుఫానులతో ఏపీ అతలాకుతలం అయినప్పుడు రాని ప్రధానమంత్రి ఇప్పుడు వచ్చి ఏం ఉద్ధరిద్దామనో అర్థంకావడం లేదంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments