Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నిఖార్సయిన రెడ్డిని... జగన్ మోహన్ 'రెడ్డి' కాదు... క్రిస్టియన్

తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ... తను నిఖార్సయిన రెడ్డి కులానికి చెందినవాడినని చెప్పుకున్నారు. ఇదే మాటను ధైర్యంగా చెప్తానన్నారు. ఐతే జగన్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (17:05 IST)
తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ... తను నిఖార్సయిన రెడ్డి కులానికి చెందినవాడినని చెప్పుకున్నారు. ఇదే మాటను ధైర్యంగా చెప్తానన్నారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి, రెడ్డి కాదనీ... ఆయన క్రిస్టియన్ అని చెప్పారు. 
 
పీసిసి చీఫ్ రఘువీరా రెడ్డి కూడా రెడ్డి కాదని అన్నారు. ఐతే కులాలకి ప్రాధాన్యత ఇవ్వడం అనవసరమన్నారు. 21 శతాబ్దంలో ఇంకా కులాన్ని పట్టుకుని వేలాడటం వేస్ట్ అని చెప్పుకొచ్చారు. కులం గురించి మాట్లాడితే రాజకీయాల్లో దెబ్బ తింటారనీ, కాబట్టి కులం కార్డుతో రాజకీయాల్లోకి వచ్చేవారు పనికిరాకుండా పోతారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందనీ, అది తిరిగి బ్రతకడం కల్ల అని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments