Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా వాడు ఢిల్లీకి వెళ్లింది అందుకే.. జగన్‌ ఏమీ తెలియదా? వాడికి అన్నీ తెలుసు: జేసీ

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారనే అంశంపై కాదని.. తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ ర

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (17:40 IST)
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారనే అంశంపై కాదని.. తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. మనం గుడికి వెళ్లి దేవుడిని ఆపదల నుంచి గట్టెక్కించమని వేడుకుంటాం.. జగన్‌ కూడా అంతేనని జేసీ ఎద్దేవా చేశారు.

కేసుల నుంచి తప్పించండి మహా ప్రభో అని కోరుకోవడానికే మావాడు ఢిల్లీకి వెళ్లాడని ఎద్దేవా చేశారు. తనపై ఉన్న ఈడీ కేసుల నుంచి విముక్తి పొందడానికే పార్టీ ఫిరాయింపులదారుల అంశాన్ని పేపర్లో రాసుకుని జగన్ ఢిల్లీకి వెళ్లాడని జేసీ అన్నారు. 
 
జగన్‌కు ఏమీ తెలియదనుకుంటే పొరపాటేనని.. వాడికి అన్నీ తెలుసునని జేసీ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారంటూ జగన్ ఢిల్లీలో పలువురుని కలుస్తుండటంపై జేసీ ఫైర్ అయ్యారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ రాష్ట్రపతి వద్దకు వెళ్తే ప్రయోజనం లేదన్నారు. దీనిపై ఇక్కడున్న ముఖ్యమంత్రి వద్దకు కానీ, లేదా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వద్దకు కానీ వెళ్లాలని సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments