Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి 'హోదా' ఇవ్వరాదని బీజేపీ నిర్ణయం.. మనం ఎంత మొత్తుకున్నా రాదు: జేసీ దివాకర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని భారతీయ జనతా పార్టీ గట్టి నిర్ణయం తీసుకుందని, అందువల్ల ఇపుడు మనం ఎన్ని చెప్పినా.. ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (19:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని భారతీయ జనతా పార్టీ గట్టి నిర్ణయం తీసుకుందని, అందువల్ల ఇపుడు మనం ఎన్ని చెప్పినా.. ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే ఉద్దేశంలో బీజేపీ లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసేసుకుందన్నారు. అందువల్ల మనం ఎన్ని చెప్పినా, ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదన్నారు. 
 
కేంద్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉండేలా కనిపిస్తోందని మోడీతో భేటీ అనంతరం వ్యాఖ్యానించిన ఆయన, ఏపీ సమస్యను మిగతా రాష్ట్రాల సమస్యలతో పోల్చి చూడవద్దని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఏపీ నష్టపోయిందని ఆయనకు మరోసారి గుర్తు చేశామని, అన్నీ తనకు తెలుసునని, ఆదుకుంటామని మాత్రమే మోడీ హామీ ఇచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments