Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతలో ఏపీ రాజధాని ఏర్పాటు కాదు: ఎంపీ జేసీ

Webdunia
శనివారం, 26 జులై 2014 (16:39 IST)
అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు కాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ.11 కోట్ల నిధులు మంజూరైనట్లు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆశీస్సులతో ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందన్న దివాకర్ రెడ్డి, కేంద్రం సహకారంతో అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని చెప్పారు. కానీ రాజధాని ఏర్పాటు మాత్రం సాధ్యం కాదన్నారు.
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చైనా పారిశ్రామికవేత్తలు కలిశారు. హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో చంద్రబాబుతో సమావేశమైన చైనా బృందం ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని చెప్పారు. అలాగే, చైనాలోని తమ పరిశ్రమలను సందర్శించేందుకు చైనా రావాల్సిందిగా వారు ముఖ్యమంత్రికి విన్నవించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments