Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేం కరువు పరిశీలన? అంచనా ఎలా వేయగలుగుతారు? జేసీ ప్రభాకర్ రెడ్డి

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2015 (12:16 IST)
కరువు పరిశీలన అంటే ఇలాగేనా... ఇలా వచ్చి అలా వెళ్లితే తెలిసేదేమిటి? అరగంటైనా కూర్చుని మాట్లాడితే విషయం తెలుస్తుంది. అలా కాకుండా ఇలా వాహనాల్లో వచ్చి, అలా ఐదు నిమిషాలు నిలబడి చూసి వెళ్లినంత మాత్రనా కరువు పరిశీలన అయిపోతుందా..? అని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన అనంతపురం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. 
 
కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ పి.షకీల్‌అహ్మద్ నేతృత్వంలో డీఏసీ జేడీ నరేంద్రకుమార్, మానిటరింగ్ అండ్ అప్రైసర్ డెరైక్టరేట్ డెరైక్టర్ పంకజ్‌త్యాగి, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఏపీ రీజియన్ డీజీఎం గోవర్థన్‌రావులతో కూడిన బృందం బుధవారం అనంతపురంలో పర్యటించిన విషయం తెలిసిందే
 
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లిలో కేవలం 5 నిమిషాలే పర్యటించడంపై గురువారం ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కరవు అంచనా వేసేది ఇలాగేనా? అంటూ ప్రశ్నించారు. ఇలాగైతే ఏం అంచనా వేయగలుగుతారని ఆవేదన వ్యక్తం చేశారు.  కరవు బృందం పర్యటనతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments