Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌ద్యంనే కాదు... నిన్ను కూడా తాక‌ట్టు పెట్టేస్తారు!!

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (11:37 IST)
ఏపీ ఎక్స‌యిజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ దుయ్య‌బ‌ట్టారు. మాపై సవాళ్ళు మానేసి, ముందు ఆ మందు శాఖ ప‌నుల‌ను చూస్తే మంచింద‌ని ఆయ‌న‌కు స‌ల‌హా ఇచ్చారు. 
 
ఇటీవ‌ల ద‌ళితుల‌పై దాడుల‌ను వెన‌కేసుకొస్తూ, మంత్రి నారాయ‌ణ స్వామి మాట్లాడుతున్నార‌ని మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ ఆరోపించారు. ఇప్పటికే పని లేక ఇంట్లో పాచి పనితో నారాయణ స్వామికి సరిపోతుంది... సవాళ్ళతో పాకి పనికి కుదిరితే, అదే పని శాశ్వతమౌతుంద‌ని ఎద్దేవా చేశారు. 
 
తెలుగు దేశం ఇచ్చిన మాటకు నిలబడుతుంద‌ని, మరి మీరు ఇచ్చిన మద్యపాన నిషేధం సంగతేంటో తేల్చాల‌ని జ‌వ‌హ‌ర్ స‌వాలు చేశారు. మ‌ద్యం శాఖనే కాదు, ఆదమరిస్తే నిన్ను కూడా తాకట్టులో ఉంచుతార‌ని మంత్రి నారాయ‌ణ స్వామిని జ‌వ‌హ‌ర్ హెచ్చ‌రించారు. 
 
ఉప ముఖ్య మంత్రి అంటే, ఉపాహారం అనుకునే నువ్వు...ముందు ఆ మంత్రి పద‌విని ఎలా వెలగబెట్టాలో చూడు అని ఎద్దేవా చేశారు. దళితులపై దాడుల సంగతి చూడు స్వామి... తర్వాత మా సంగతి మాట్లాడుదువుగాని అంటూ మాజీ మంత్రి జవహర్ విరుచుకుప‌డ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments