Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాద్ తుఫాన్, స్కూళ్లకు శెలవు, డైరెక్షన్ అటు పెట్టింది, ఉత్తరాంధ్రలో...

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (10:25 IST)
జవాద్ తుఫాను క్రమంగా తన దిశను మార్చుకుంటోంది. ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారిన జవాద్ విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రకు చెందిన 3 జిల్లాల నుండి 54,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
 
జవాద్ తుఫాను ప్రభావంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం మూడు జిల్లాల నుండి 54,008 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి 15,755 మంది, విజయనగరం నుంచి 1,700 మంది, విశాఖపట్నం నుంచి 36,553 మందిని రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

 
మరోవైపు జవాద్ తుఫాను దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని 19 జిల్లాల పరిధిలోని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. ఈ తుఫాన్ క్రమంగా దిశ మార్చుకుంటోందనీ, రేపు మధ్యాహ్నానికి పూరీ తీరాన్ని తాకే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments