Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (08:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనం ప్రకారమే వేతనాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై ఆందోళనకు దిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కొత్త జీతాలు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.
 
పీఆర్సీపై స్పష్టత లేదని, దీనిపై స్పష్టత వచ్చేంతవరకు జనవరి నెల నుంచి ప్రభుత్వం అమలు చేస్తానన్న కొత్త వేతనాలకు బదులు పాత జీతాలే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ సంఘాల కోరికను ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, జనవరి నెల జీతాలను కొత్త పే స్కేలు ప్రకారమే అమలు చేసినట్టు ఆర్థిక శాఖ కూడా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments