Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (08:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనం ప్రకారమే వేతనాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై ఆందోళనకు దిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కొత్త జీతాలు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.
 
పీఆర్సీపై స్పష్టత లేదని, దీనిపై స్పష్టత వచ్చేంతవరకు జనవరి నెల నుంచి ప్రభుత్వం అమలు చేస్తానన్న కొత్త వేతనాలకు బదులు పాత జీతాలే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ సంఘాల కోరికను ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, జనవరి నెల జీతాలను కొత్త పే స్కేలు ప్రకారమే అమలు చేసినట్టు ఆర్థిక శాఖ కూడా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments