Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్... భారీగా అభిమానులు

అమరావతి: గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు మైదానంలో జనసేన అవిర్భావ దినోత్సవం మధ్యాహ్నం 2 గంటల తరువాత జరుగనుంది. విజయవాడలో హోటల్ నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్‌కు దారి పొడవున భారీ ర్యాలీకి సన్నద్ధం అయ్యారు.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (13:31 IST)
అమరావతి: గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు మైదానంలో జనసేన అవిర్భావ దినోత్సవం మధ్యాహ్నం 2 గంటల తరువాత జరుగనుంది. విజయవాడలో హోటల్ నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్‌కు దారి పొడవున భారీ ర్యాలీకి సన్నద్ధం అయ్యారు.
 
ఇప్పటికే సభా ప్రాంగణానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేందుకు వీలుగా త్వరగా సభను ముగించాలని జనసేన అధినేత పవన్ భావిస్తున్నట్లు సమాచారం. విజయవాడ సభా వేదిక వద్దకు విజయవాడ నుంచి రెండు గంటలకల్లా చేరుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments