Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ మాట సీఎం చంద్రబాబు పట్టించుకుంటారా...?

గుంటూరులో మిర్చి రైతులకు గిట్టుబాటు ధరల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్ష ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన రికార్డులను తనే బద్ధలు కొట్టుకుంటుంటారనీ, అది రైతులకు

Webdunia
మంగళవారం, 2 మే 2017 (20:25 IST)
గుంటూరులో మిర్చి రైతులకు గిట్టుబాటు ధరల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్ష ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన రికార్డులను తనే బద్ధలు కొట్టుకుంటుంటారనీ, అది రైతులకు అన్యాయం చేయడంలో అంటూ మండిపడ్డారు. ఇదిలావుంటే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఓ లేఖ రాశారు. 
 
మిర్చి రైతుకు క్వింటాలుకు రూ.11 వేలు గిట్టుబాటు ధరను ప్రభుత్వం చెల్లించాలనీ, మార్కెట్లో రైతుల వద్ద ఎంతకు తీసుకుంటున్నారో... ఆ ధరకు ఈ ధరకు మధ్య వున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ పేర్కొన్నారు. కాగా మిర్చి గిట్టుబాటు ధర సమస్య అటు తెలంగాణలో ఇటు ఆంధ్రలోనూ వుంది. ఈ నేపధ్యంలో పవన్ ఏ ప్రభుత్వానికి సూచన చేశారన్నది క్వచ్చన్ మార్కుగా వుంది. ఐతే సహజంగా ఆయన ఏపీని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సర్కారుకే అని అనుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments