Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ మాట సీఎం చంద్రబాబు పట్టించుకుంటారా...?

గుంటూరులో మిర్చి రైతులకు గిట్టుబాటు ధరల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్ష ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన రికార్డులను తనే బద్ధలు కొట్టుకుంటుంటారనీ, అది రైతులకు

Webdunia
మంగళవారం, 2 మే 2017 (20:25 IST)
గుంటూరులో మిర్చి రైతులకు గిట్టుబాటు ధరల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్ష ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన రికార్డులను తనే బద్ధలు కొట్టుకుంటుంటారనీ, అది రైతులకు అన్యాయం చేయడంలో అంటూ మండిపడ్డారు. ఇదిలావుంటే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఓ లేఖ రాశారు. 
 
మిర్చి రైతుకు క్వింటాలుకు రూ.11 వేలు గిట్టుబాటు ధరను ప్రభుత్వం చెల్లించాలనీ, మార్కెట్లో రైతుల వద్ద ఎంతకు తీసుకుంటున్నారో... ఆ ధరకు ఈ ధరకు మధ్య వున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ పేర్కొన్నారు. కాగా మిర్చి గిట్టుబాటు ధర సమస్య అటు తెలంగాణలో ఇటు ఆంధ్రలోనూ వుంది. ఈ నేపధ్యంలో పవన్ ఏ ప్రభుత్వానికి సూచన చేశారన్నది క్వచ్చన్ మార్కుగా వుంది. ఐతే సహజంగా ఆయన ఏపీని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సర్కారుకే అని అనుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments