Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీ రావు.. లక్షలాది మందికి ఆదర్శం... విచారణ పేరుతో వేధించడం విచారకరం

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (10:37 IST)
తెలుగు సినీ, మీడియా రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకొచ్చి, వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ, కళారంగంలో "గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"లో చోటు దక్కించుకొని ప్రపంచస్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన "పద్మ విభూషణ్" రామోజీ రావుని విచారణ పేరుతో వేధించడం విచారకరమని జనసేన నేత, నటుడు నాగబాబు అన్నారు. 
 
మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన వద్ద ఏపీ సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై నాగబాబు వరుస ట్వీట్లు చేశారు. 'లక్షలాది మందికి ఆదర్శం. ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురు కాని అవినీతి ఆరోపణలు వైకాపా ప్రబుత్వం అధికారంలోకి వచ్చాక పుట్టుకు రావడం విచారకరం. ఏడు పదుల వయసుపైబడిన రామోజీ రావుని, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయం. అలాగే, రామోజీ రావుపై సామాజిక మాధ్యమాల్లో కావాలని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం అని నాగబాబు చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments