Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ గో బ్యాక్ కథనం చాలా బాగుంది.. ప్రతి ఒక్కరూ చదవండి : పవన్ కళ్యాణ్ ట్వీట్

హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాది పెత్తనంపై మరోసారి మండిపడ్డారు. మంత్రులు, పార్టీ నేతలంతా ఇకపై హిందీలోనే మాట్లాడాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచన నేపథ్యంలో హిందీ గో బ్యాక్ అంటూ ఆంధ్రజ్యోతిల

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (14:32 IST)
హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాది పెత్తనంపై మరోసారి మండిపడ్డారు. మంత్రులు, పార్టీ నేతలంతా ఇకపై హిందీలోనే మాట్లాడాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచన నేపథ్యంలో హిందీ గో బ్యాక్ అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని పవన్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
 
ఉత్తరాది నేతలు ఇకనైనా పరిస్థితులను అర్థం చేసుకుని దేశంలో ఉన్న భిన్నసాంప్రదాయాలను గౌరవించాలని పవన్ కోరారు. ఆదివారం 'ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజ్‌'లో ఇవాళ ప్రచురితమైన ‘హిందీ గోబ్యాక్’ అనే కథనాన్ని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ కథనాన్ని చలసాని నరేంద్ర రాశారు. 
 
ఈ కథనం చాలా బాగుందని, ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన కోరారు. ఉత్తరాది రాజకీయ నాయకులు మన దేశంలోని వివిధ ప్రాంతాల వైవిధ్యాన్ని గుర్తించాలని, అర్థం చేసుకోవాలని, గౌరవించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments