Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రులను బూతులు తిడుతూ పబ్బంగడుపుతున్న తెరాస నేతలు : జగ్గారెడ్డి

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (15:04 IST)
తెలంగాణ ప్రాంతంలోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలను బూతులు తిడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పబ్బం గడుపుకుంటున్నారని మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల పరిశ్రమలో భాగంగా ఆయన సోమవారం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నేతలు ఆంధ్రావారిని తిట్టి పబ్బం గడుకుపుకుంటున్నారని విమర్శించారు. ప్రజలను టీఆర్ఎస్ సర్కారు అవాస్తవాలతో మభ్యపెడుతోందని మండిపడ్డారు. 
 
అభివృద్ధిని గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ఇక, హరీశ్ రావుకు తన పేరు జపించందే ఒక్క రోజు కూడా నిద్రపట్టదని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ కోసం బీజేపీ తీర్మానం చేసిన నాటికి హరీశ్ చిన్నపిల్లవాడని గుర్తు చేశాడు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పురుడు పోసుకున్న వెంటనే తెలంగాణ ఉద్యమంలోకి దూకినట్టుగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మాటలు ఉన్నాయని చెప్పారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments