Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ కేబినేట్‌కు చెందిన 20 మంది మంత్రులు ఓడిపోతున్నారుగా..

సెల్వి
మంగళవారం, 4 జూన్ 2024 (14:31 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన క్యాబినెట్ మంత్రులపై అధికార వ్యతిరేక పవనం వీస్తోంది.  కేబినెట్ మంత్రులలో 20 మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దిశగా పయనిస్తున్నారు.

వైసీపీ కేబినెట్‌ మంత్రులు ధర్మాన, సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బొత్స, అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, దాశెట్టి రాజా, విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి, తానేటి వనిత, జోగి రమేష్‌, అంబటి రాంబాబు, విడదల రజినీ, ఆదిమూలపు. సురేష్, మేరుగ నాగార్జున, రోజా, అంజాద్ బాషా, బుగ్గన, ఉషశ్రీ చరణ్‌లు ఓడిపోతున్నారు.
 
వైసీపీ నుండి వచ్చిన దాదాపు క్యాబినెట్ మంత్రులందరూ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. టీడీపీ+ కూటమి దాదాపు 160 సీట్లతో చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments