Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు గారు మళ్లీ వెన్నుపోటు పొడిచారు... ఎవరికో తెలుసా? జగన్ మోహన్ రెడ్డి

ఏలూరు: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యువభేరీ ఏలూరులో వాడిగా వేడిగా జరిగింది. పెద్ద సంఖ్యలో యువత భేరీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ లీడర్లు మోసం చేశ

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (20:27 IST)
ఏలూరు: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యువభేరీ ఏలూరులో వాడిగా వేడిగా జరిగింది. పెద్ద సంఖ్యలో యువత భేరీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ లీడర్లు మోసం చేశారని విమర్శించారు. హోదాపై పూటకో మాట మార్చిన చంద్రబాబు తెలుగు ప్రజలకే వెన్నుపోటు పొడిచార‌ని అన్నారు. 
 
పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పటి నుంచి జరిగిన అంశాల్ని జగన్ వివరించారు. ఏపీకి పరిశ్రమలు రావాలంటే, హోదా తప్పసరిగా ఉండాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వాల్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు పెరుగెత్తుకు రావాలంటే ప్రత్యేకహోదా ఒక్కటే మార్గమని అన్నారు. అందుకోసం తెలుగుదేశం, బీజేపీ లీడర్లను నిలదీయాలని పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments