Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో విడత జగనన్న చేదోడు నిధులు విడుదల

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (11:31 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడో విడత జగనన్న చేదోడు నిధులు జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 3.95 లక్షల మంది చిన్న,చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక్కొక్కరికి రూ. 10,000 వరకు వడ్డీ రహిత రుణాన్ని పొందుతారు. 
 
గత ఏడాది లబ్ధిదారులు పొందిన రుణానికి ఆరు నెలల వడ్డీకి రూ. 15.17 కోట్లు కాకుండా కొత్త లబ్ధిదారులకు రూ. 395 కోట్ల వడ్డీ లేని రుణాన్ని సీఎం విడుదల చేస్తారు.
 
ఈ మూడో విడత జగనన్న చేదోడుతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 15.31 లక్షలకు చేరుకుంటుంది. వడ్డీలేని రుణం మొత్తం రూ. 2,406 కోట్ల మార్కుకు చేరుతుందని అధికారులు చెప్పారు. మొత్తం లబ్ధిదారులలో, కనీసం 8.74 లక్షల మంది మునుపటి మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత రెండవసారి రుణాన్ని పొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments