Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు రైతులకు జగన్ అండ: పదో తేదీ లోపు అది జరగాలి.. లేకుంటే?

Webdunia
శనివారం, 4 జులై 2015 (18:52 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో మాట్లాడారు. పొగాకు మద్దతు ధర రూ.150 తగ్గకుండా పెంచాలన్నారు.

గతంలో పొగాకును 120 రోజుల పాటు కొనుగోలు చేసేవారని, ఇప్పుడు దానిని 80 రోజులకు కుదించారని జగన్ ఆరోపించారు. చెరకుకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిలువునా ముంచుతున్నారని  జగన్ విమర్శించారు. అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని జగన్ మండిపడ్డారు. 
 
ఇకపోతే.. పొగాకును రైతుల నుంచి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 10 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళన నిర్వహిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల పదో తేదీకి ముందే ఏపీ సర్కారు పొగాకు రైతులకు ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తూ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలని లేకుంటే ఆందోళనలు తప్పవన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments