గుంటూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్.. ఎందుకంటే?

సెల్వి
మంగళవారం, 22 అక్టోబరు 2024 (10:42 IST)
వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. అత్యాచార, అఘాయిత్యాల బారిన పడిన ఇద్దరు యువతుల కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 23న గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 
 
టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్ దాడితో కోమాలోకి వెళ్లిన తెనాలికి చెందిన యువతి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. బద్వేల్‌లో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని కూడా జగన్ పరామర్శంచనున్నారు. ఈ పర్యటనల అనంతరం ఆయన పులివెందులకు చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments