Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్-షర్మిల ఆస్తుల గొడవ, ఆ సరస్వతి పవర్ భూముల సంగతేంటి? నివేదిక ఇవ్వండి: పవన్ కల్యాణ్

ఐవీఆర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (22:45 IST)
మాజీ ముఖ్యమంత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డి-వైఎస్ షర్మిల ఆస్తుల వ్యవహారంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో వున్న పలు ఆస్తుల వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిలో పలనాడు జిల్లాలో వున్న సరస్వతి పవర్ భూములు. ఈ కంపెనీకి చెందిన 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, కొండ భూములు, వాగులు, వంకలు మెండుగా వున్నాయని ప్రచారం జరుగుతోంది.
 
మీడియాలో జరుగుతున్న ప్రచారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెంతకు చేరింది. దీనితో సరస్వతి పవర్ భూములకు సంబంధించి పర్యావరణ అనుమతులు వున్నాయా? అసలు ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రకృతి సంపద వుంటే.. వాటికి పర్యావరణ అనుమతులు ఎలా వచ్చాయనేది తనకు తెలియజేయాలని పీసీబీని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ అంశంపైన అటవీ, రెవిన్యూ, పిసీబీ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments