Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్ముగూడెం - నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును నేషనల్ ప్రాజెక్టుగా..

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (12:52 IST)
దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ ఓ లేఖ రాశారు.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఖమ్మం, వరంగల్, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని తెలిపారు. 
 
ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా గోదావరి నదీ జలాలను నాగార్జునసాగర్ వైపునకు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో మళ్లిస్తే ఇరు రాష్ట్రాల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని జగన్ లేఖలో పేర్కొన్నారు.
 
రాష్ట్ర విభజన నేపథ్యంలో దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments