Webdunia - Bharat's app for daily news and videos

Install App

దువ్వాడకు జగన్ షాక్: ఇంచార్జి పదవి నుంచి తొలగింపు

ఐవీఆర్
గురువారం, 22 ఆగస్టు 2024 (23:08 IST)
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస రావుకి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. దువ్వాడను పార్టీ ఇంచార్జి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో తిలక్‌ను నియమించారు.
 
కాగా ఈమధ్య దువ్వాడ శ్రీనివాసరావు భార్యపిల్లలు అతడి ఇంటిముందు కూర్చుని తమకు న్యాయం చేసేవరకూ అక్కడ నుంచి వెళ్లబోమని భీష్మించారు. దువ్వాడ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనీ, తమ పరువు తీసే పని చేస్తున్న దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి దీనిపై దృష్టి సారించారు. దువ్వాడను అలాగే కొనసాగిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తలచి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments