Webdunia - Bharat's app for daily news and videos

Install App

దువ్వాడకు జగన్ షాక్: ఇంచార్జి పదవి నుంచి తొలగింపు

ఐవీఆర్
గురువారం, 22 ఆగస్టు 2024 (23:08 IST)
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస రావుకి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. దువ్వాడను పార్టీ ఇంచార్జి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో తిలక్‌ను నియమించారు.
 
కాగా ఈమధ్య దువ్వాడ శ్రీనివాసరావు భార్యపిల్లలు అతడి ఇంటిముందు కూర్చుని తమకు న్యాయం చేసేవరకూ అక్కడ నుంచి వెళ్లబోమని భీష్మించారు. దువ్వాడ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనీ, తమ పరువు తీసే పని చేస్తున్న దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి దీనిపై దృష్టి సారించారు. దువ్వాడను అలాగే కొనసాగిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తలచి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments