Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఏ ఎండకాగొడుగు పడుతున్నాడు : చంద్రబాబు పరోక్ష ఆరోపణ

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:13 IST)
కొందరు నాయకుల్లా తాను కమీషన్ల కోసం సాగునీటి పనులు చేపట్టలేదనీ, తాను కడపలాంటి వెనుకబడిన ప్రాంతానికి సాగునీరు తీసుకురావడమే ధ్యేయంగా పని చేస్తున్నానని ఆయన అన్నారు. శుక్రవారం కడప గండికోటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కొందరు నాయకులు తమ పత్రికలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొ విధంగా వార్తలు రాయిస్తున్నారని చెప్పారు. కడపలాంటి జిల్లాలకు నీళ్ళు తెప్పించే ప్రయత్నం చేస్తుంటే, అక్కడ జనాన్ని రెచ్చగొట్టే విధంగా కథనాలు రాయిస్తూ పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని జగన్ ను ఉద్ద్యేశించే వ్యాఖ్యానించారు.
 
ఇక్కడికి నీళ్లు ఎలా తెస్తున్నారని ప్రశ్నిస్తున్నారనీ, అలాగే అక్కడి జనాన్ని మరిచిపోతున్నారని పత్రికలలో వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీకి నీరాజనం పట్టిన తూర్పుగోదావరి జిల్లాను మరిచే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. అలాగే కడపలాంటి జిల్లాలకు నీరు తెప్పించి చూపిస్తామని అన్నారు. ఆ నాయకులు కేవలం కమీషన్ల కోసం ఇరిగేషన్ పనులు చేపట్టారనీ, తాము అలా కాదనీ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరు పథకాలపై జగన్ ను పరోక్షంగా విమర్శించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments