Webdunia - Bharat's app for daily news and videos

Install App

98శాతం బిల్లు పెంచేశాడు.. పేదవాడి నడ్డివిరిచిన జగన్: చంద్రబాబు ఫైర్ (video)

సెల్వి
మంగళవారం, 9 జులై 2024 (16:40 IST)
Chandra babu
ఏపీలో 2024కి 98శాతం కరెంటు బిల్లు రేటు పెరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేదవాడిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పీక్కుతిన్నారని.. 2019తో పోల్చుకుంటే 98 శాతం కరెంట్ బిల్లు రేటు పెరిగిందని చంద్రబాబు అన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. తొమ్మిది సార్లు కరెంటు బిల్లును జగన్ పెంచారని గుర్తు చేశారు. 
 
ఒక యూనిట్‌కు ఒక రూపాయి వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి.. గవర్నమెంట్ పే చేయాల్సిన మొత్తం పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అందులో గవర్నమెంట్ సంపాదించుకుంది. 50 యూనిట్లు వాడే వారికి 98 శాతం, 100 యూనిట్లు వాడే వారికి 86శాతం, 200 యూనిట్లు వాడే వారికి 78 శాతం, 300 యూనిట్లు వాడే వారికి 29 శాతం మేర పెంచారు. 
 
ఎప్పుడూ మాట్లాడుతుండే వారు పెత్తం దార్లు పెత్తం దార్లు అంటూ.. ఈ పెత్తందారుడు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. కరెంట్ బిల్లుల పేరిట జగన్ పేదవాడి నడ్డి విరిచిన పరిస్థితి తెచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా 50 యూనిట్లు వాడిన వారిపై 98 శాతం పెంచాడు. దీంతో పేదవాడిపై 100 శాతం భారం మోపాడని చంద్రబాబు జగన్‌పై ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments