Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు కాలు ఎందుకు బెణికిందో వెల్లడించిన నారా లోకేశ్!

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (07:22 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుండి కాలు బెణకడానికిగల కారణాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఓటమి నుంచి జగన్మోహన్ రెడ్డి తేరుకోలేక పోతున్నారని ఆయన ఆరోపించారు. పైగా, వైకాపా ఓటమిని కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్ నగరంలోని ఒక ఫార్మ్ హౌస్‌లో సెలెబ్రేట్ చేసుకున్నారట అది తెలుసుకుని హాల్‌లో ఉన్న టేబుల్‌ని తన్నితే కాలు నొప్పి పెరిగిందని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 
 
తాను చేపట్టిన 61వ రోజున పూర్తి చేసుకుని చేరుకుంది. ఈ సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర జరిగింది. ఇందులోభాగంగా కూడేరు బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ, "తాడేపల్లి ప్యాలెస్ సైకో పని అయిపోయింది. సైనిల్ పాలన రాబోతుంది. యువగళం పాదయాత్ర వైకాపాకు అంతిమ యాత్ర. యూత్‌ పవర్ ఏంటో జగన్‌కి చూపించాం. 
 
30 రోజుల పాదయాత్ర పూర్తి అయ్యేసరికి ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయం. సడన్‌గా కాలి నొప్పి రావడానికి కారణం ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించారు. పార్టీ ఓటమిని కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక సంబరంగా జరుపుకున్నారని, అది తెలుసుకున్న సైకో జగన్ రెడ్డి తన హాలులోని టేబుల్‌ని గట్టిగా తన్నడంతో ఆయనకు కాలు నొప్పి ఎక్కువైందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments