ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

ఐవీఆర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (12:45 IST)
నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభాస్ అనే వ్యక్తిని ఈరోజు వరకూ నేను చూడలేదు అంటూ చెప్పారు వైఎస్ షర్మిల. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... ప్రభాస్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, అతడెవరో నాకు తెలియదు.
 
జగన్ మోహన్ రెడ్డి గారే ఆయన తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో నాకు సంబంధం వుందంటూ తప్పుడు ప్రచారం చేయించారు. నాకు క్యారెక్టర్ లేనట్లుగా దుష్ర్పచారం చేయించాడు. చెల్లెలిపై ప్రేమ వుంటే ఇలాగేనా వుండేది, సిగ్గుండాలి కదా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments