Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

ఐవీఆర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (12:45 IST)
నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభాస్ అనే వ్యక్తిని ఈరోజు వరకూ నేను చూడలేదు అంటూ చెప్పారు వైఎస్ షర్మిల. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... ప్రభాస్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, అతడెవరో నాకు తెలియదు.
 
జగన్ మోహన్ రెడ్డి గారే ఆయన తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో నాకు సంబంధం వుందంటూ తప్పుడు ప్రచారం చేయించారు. నాకు క్యారెక్టర్ లేనట్లుగా దుష్ర్పచారం చేయించాడు. చెల్లెలిపై ప్రేమ వుంటే ఇలాగేనా వుండేది, సిగ్గుండాలి కదా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments