Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమ పెట్టుబడుల కేసులన్నీ మాకు బదిలీ చేయండి : ఈడీ

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (15:27 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెందిన జగతి సంస్థలో పెట్టిన పెట్టుబడులన్నీ అక్రమ పెట్టుబడులేనని, అందువల్ల ఆ కేసులన్నీ తమకు బదిలీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కోరింది. 
 
రూ.34.65 కోట్ల పెట్టుబడులపై మనీలాండరింగ్‌ చట్టం ప్రకారం విచారణ కోసమే ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తన పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. సీబీఐ దర్యాప్తు పూర్తిచేసిన ఈ కేసును తమశాఖ కోర్టుకు బదిలీ చేయాలని లోగడ ఈడీ అధికారులు కోరగా సీబీఐ కోర్టు తిరస్కరించిన విషయంతెల్సిందే. 
 
ఈ నేపథ్యంలోనే పీఎంఎల్‌ చట్టంలోని సెక్షన్‌ 44(1)(సి)ని అన్వయిస్తూ తాజాగా ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. దీన్ని మంగళవారం విచారణకు స్వీకరించే అవకాశముందని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా, జగతి పెట్టుబడుల కేసులో అనేక అక్రమాలు ఉన్నాయని పేర్కొంది 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments