Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో గెలిచేంత సీన్ టీడీపీ లేదు: జగన్ ఎద్దేవా

Webdunia
గురువారం, 31 జులై 2014 (18:22 IST)
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్మోహన్ మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో గెలిచేంత సీన్ టీడీపీ లేదని జగన్ ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు మోసపూరిత మాటలు, నరేంద్ర మోడీ గాలి వల్లే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. దీనికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 ఒక్కటై ప్రచారం చేసి టీడీపీని అధికారపీఠంపై కూర్చోబెట్టాయని ఆరోపించారు. 
 
అసత్య ప్రచారాలు, మోసపూరిత హామీలను తాను కూడా ఇచ్చి ఉంటే వైకాపా అధికారంలోకి వచ్చి ఉండేదని జగన్ చెప్పారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రెండు రోజుల గుంటూరు జిల్లా పర్యటనకు గాను జగన్ గుంటూరు చేరుకున్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments