Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారం కోసం గడ్డి తినం: చంద్రబాబుపై జగన్ ఫైర్!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (14:53 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విపక్ష నేత వై.ఎస్.జగన్ విమర్శల వర్షం కురిపించారు. రెండో రోజు అనంతపురంలో సమీక్ష సమావేశాలలో ఆయన మాట్లాడుతూ అధికారం కోసం ఏ గడ్డైనా తినే పద్ధతి మంచిది కాదని దుయ్యబట్టారు. 
 
సీఎం పదవి కోసం మోసం చేయాల్సిన అవసరం లేదని జగన్ వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ తానే చెల్లిస్తానని అనడం సిగ్గుచేటు అన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని, లేని వడ్డీని ఎలా కడతారని, దానిని చంద్రబాబు చెప్పాలని జగన్ కోరారు. 
 
రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారని, పైగా టిడిపి నేతలు బాబు మంచోడే, కేంద్రం, రిజర్వు బ్యాంకు చెడ్డవన్నట్లుగా మాట్లాడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments