Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టనున్న జగన్: జంతర్ మంతర్ వేదికగా..?

Webdunia
గురువారం, 30 జులై 2015 (16:16 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో ఢిల్లీ దీక్ష చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ దీక్ష ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిసిందే. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన వైసీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10నగానీ, ఆగస్టు 15 తరువాతగానీ జంతర్ మంతర్ వద్ద జగన్ దీక్ష చేసే అవకాశం ఉంది.
 
కాగా ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం ప్రకటించడంలో జాప్యం చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదనే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదాపై సినీ నటుడు శివాజీ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎంపీలు ప్రశ్నించాలని నిలదీసిన సంగతి విదితమే. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments