Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతాంజలి పిల్లలకు రూ.20 లక్షల సాయం: సీఎం జగన్

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (19:30 IST)
గీతాంజలి మృతి పట్ల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా రైలు కింద పడి తీవ్రగాయాలతో మృతి చెందిన గీతాంజలి చిన్నారులిద్దరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.20 లక్షల సాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆమె మరణానికి దారితీసిన సంఘటనలపై ఆరా తీశారు. గీతాంజలి ఇద్దరు అమ్మాయిల బాగు కోసం రూ.20 లక్షల్ని వారి పేరు మీద సొలాటియంగా జమ చేయాలని అధికారులను ఆదేశించారు. 
 
గీతాంజలి కుటుంబ సభ్యులు సీఎం ఆర్థిక సహాయంతో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.జగన్ హౌసింగ్ స్కీమ్ కింద ఇంటి ప్లాట్‌ను పొందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసిన వీడియోను అనుసరించి ఆమె ట్రోలింగ్‌కు గురైంది. ఆమెను నెటిజన్లు ‘పెయిడ్ ఆర్టిస్ట్’ అని పిలిచారు. 
 
ఇదిలా ఉండగా, గీతాంజలిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు వస్తున్నాయి. గీతాంజలి మరణానికి గల కారణాలను ఇంకా దర్యాప్తు చేసి ధృవీకరించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments