Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతాంజలి పిల్లలకు రూ.20 లక్షల సాయం: సీఎం జగన్

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (19:30 IST)
గీతాంజలి మృతి పట్ల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా రైలు కింద పడి తీవ్రగాయాలతో మృతి చెందిన గీతాంజలి చిన్నారులిద్దరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.20 లక్షల సాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆమె మరణానికి దారితీసిన సంఘటనలపై ఆరా తీశారు. గీతాంజలి ఇద్దరు అమ్మాయిల బాగు కోసం రూ.20 లక్షల్ని వారి పేరు మీద సొలాటియంగా జమ చేయాలని అధికారులను ఆదేశించారు. 
 
గీతాంజలి కుటుంబ సభ్యులు సీఎం ఆర్థిక సహాయంతో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.జగన్ హౌసింగ్ స్కీమ్ కింద ఇంటి ప్లాట్‌ను పొందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసిన వీడియోను అనుసరించి ఆమె ట్రోలింగ్‌కు గురైంది. ఆమెను నెటిజన్లు ‘పెయిడ్ ఆర్టిస్ట్’ అని పిలిచారు. 
 
ఇదిలా ఉండగా, గీతాంజలిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు వస్తున్నాయి. గీతాంజలి మరణానికి గల కారణాలను ఇంకా దర్యాప్తు చేసి ధృవీకరించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments