Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్, కేసీఆర్ విగ్రహాల్లా మారారు, ధ్వంసం చేస్తుంది బీజేపి అని అనుమానం, ఎవరు?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (18:53 IST)
తిరుపతిలో సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు మోడీ దాసోహమంటున్నారని ఆరోపించారు. రైతులు రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తుంటే ఎందుకు నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కలిసికట్టుగా ప్రజాసంఘాలు ఒకే వేదికపై వెళ్ళాల్సిన అవసరం ఉందని.. దేశవ్యాప్తంగా రైతులకు సంఘీభావంగా ఆందోళనలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు సిపిఐ నేత నారాయణ. అసలు బిజెపి నేతలే హిందూ దేవాయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఎపిలో పాగా వేసేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని.. గతంలో కూడా ఇదేవిధంగా చేసిందన్నారు సిపిఐ నారాయణ. ఎపి సిఎం, తెలంగాణా సిఎంలు ఇద్దరూ విగ్రహాలుగా మారిపోయారని.. కేంద్రానికి సాగిలపడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తిరుపతిలో స్వయంగా ట్రాక్టర్ నడిపిన సిపిఐ నారాయణ రైతులకు తన పూర్తి మద్ధతును ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments