Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్, కేసీఆర్ విగ్రహాల్లా మారారు, ధ్వంసం చేస్తుంది బీజేపి అని అనుమానం, ఎవరు?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (18:53 IST)
తిరుపతిలో సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు మోడీ దాసోహమంటున్నారని ఆరోపించారు. రైతులు రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తుంటే ఎందుకు నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కలిసికట్టుగా ప్రజాసంఘాలు ఒకే వేదికపై వెళ్ళాల్సిన అవసరం ఉందని.. దేశవ్యాప్తంగా రైతులకు సంఘీభావంగా ఆందోళనలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు సిపిఐ నేత నారాయణ. అసలు బిజెపి నేతలే హిందూ దేవాయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఎపిలో పాగా వేసేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని.. గతంలో కూడా ఇదేవిధంగా చేసిందన్నారు సిపిఐ నారాయణ. ఎపి సిఎం, తెలంగాణా సిఎంలు ఇద్దరూ విగ్రహాలుగా మారిపోయారని.. కేంద్రానికి సాగిలపడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తిరుపతిలో స్వయంగా ట్రాక్టర్ నడిపిన సిపిఐ నారాయణ రైతులకు తన పూర్తి మద్ధతును ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments