Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ కేబినేట్‌కు చెందిన 20 మంది మంత్రులు ఓడిపోతున్నారుగా..

సెల్వి
మంగళవారం, 4 జూన్ 2024 (14:31 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన క్యాబినెట్ మంత్రులపై అధికార వ్యతిరేక పవనం వీస్తోంది.  కేబినెట్ మంత్రులలో 20 మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దిశగా పయనిస్తున్నారు.

వైసీపీ కేబినెట్‌ మంత్రులు ధర్మాన, సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బొత్స, అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, దాశెట్టి రాజా, విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి, తానేటి వనిత, జోగి రమేష్‌, అంబటి రాంబాబు, విడదల రజినీ, ఆదిమూలపు. సురేష్, మేరుగ నాగార్జున, రోజా, అంజాద్ బాషా, బుగ్గన, ఉషశ్రీ చరణ్‌లు ఓడిపోతున్నారు.
 
వైసీపీ నుండి వచ్చిన దాదాపు క్యాబినెట్ మంత్రులందరూ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. టీడీపీ+ కూటమి దాదాపు 160 సీట్లతో చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments