Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి టిప్పర్ లారీలను కొనుగోలు చేసిన నల్లకుబేరుడు జె.శేఖర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యుడు జే.శేఖర్ రెడ్డి యేడాదిన్నర కాలంలో వెయ్యి టిప్పర్ల లారీలను కొనుగోలు చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జే.శేఖర్‌ రెడ్డి అ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (12:37 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యుడు జే.శేఖర్ రెడ్డి యేడాదిన్నర కాలంలో వెయ్యి టిప్పర్ల లారీలను కొనుగోలు చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జే.శేఖర్‌ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఇసుక క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు చేస్తూ సక్రమంగా ఆదాయ పన్ను చెల్లించకుండా కాలం గడిపిన శేఖర్ రెడ్డి ఇటీవల ఐటీ అధికారుల వలలో చిక్కిన విషయం తెల్సిందే.
 
ఈయనతో పాటు.. ఆయన సన్నిహితులు, కుటుంబీకుల గృహాల నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లోనే రూ.181 కోట్ల నగదు, 130 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఐటీ అధికారులు జే.శేఖర్ రెడ్డితో పాటు.. ఆయన బంధువులు ప్రేమ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డిలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి బాగోతం బయటపడుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments