Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి టిప్పర్ లారీలను కొనుగోలు చేసిన నల్లకుబేరుడు జె.శేఖర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యుడు జే.శేఖర్ రెడ్డి యేడాదిన్నర కాలంలో వెయ్యి టిప్పర్ల లారీలను కొనుగోలు చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జే.శేఖర్‌ రెడ్డి అ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (12:37 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యుడు జే.శేఖర్ రెడ్డి యేడాదిన్నర కాలంలో వెయ్యి టిప్పర్ల లారీలను కొనుగోలు చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జే.శేఖర్‌ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఇసుక క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు చేస్తూ సక్రమంగా ఆదాయ పన్ను చెల్లించకుండా కాలం గడిపిన శేఖర్ రెడ్డి ఇటీవల ఐటీ అధికారుల వలలో చిక్కిన విషయం తెల్సిందే.
 
ఈయనతో పాటు.. ఆయన సన్నిహితులు, కుటుంబీకుల గృహాల నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లోనే రూ.181 కోట్ల నగదు, 130 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఐటీ అధికారులు జే.శేఖర్ రెడ్డితో పాటు.. ఆయన బంధువులు ప్రేమ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డిలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి బాగోతం బయటపడుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments