Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రుడిగా పుట్టడమే గొప్పతనం... అది వారి పూర్వజన సుకృతం: గవర్నర్

Webdunia
సోమవారం, 26 జనవరి 2015 (09:55 IST)
మహామహులకు ఆంధ్రప్రదేశ్ పురిటి గడ్డ. ఈ గడ్డపై పుట్టడం వారి పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ అన్నారు. సోమవారం ఉదయం విజయవాడలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. వేడుకల్లో గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ జెండాను తయారు చేసిన పింగళ వెంకయ్య ఈ గడ్డపై పుట్టిన వాడు కావడం విశేషం అన్నారు. 
 
తన ప్రభుత్వం స్మార్టు విలేజ్, స్మార్టు వార్డ్, స్మార్టు ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగుతోందని అన్నారు. మార్చి 31 లోపు ఈ గవర్నెన్స్ విధానం అమల్లోకి వస్తుందన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి జపాన్ హామీ ఇచ్చిందని రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments