Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో రామ్మోహన్‌ రావు బంధువు ఇంటిపైనా ఐటీ దాడులు

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు రామ్మోహన్‌ రావుకు చెందిన వియ్యంకుడు చిత్తూరులోని బద్రినారాయణ ఇంటిపై కూడా దాడులు జరిపార

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (16:44 IST)
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు రామ్మోహన్‌ రావుకు చెందిన వియ్యంకుడు చిత్తూరులోని బద్రినారాయణ ఇంటిపై కూడా దాడులు జరిపారు. చెన్నైకి చెందిన ఐటీ అధికారులు నేరుగా చిత్తూరు నగరంలోని బద్రి నారాయణ ఇంటికి వచ్చి సోదాలు ప్రారంభించారు. తమిళనాడు సిఎస్‌ కుమారుడికి బద్రి నారాయణ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు.
 
ఈ నేపథ్యంలో బద్రి నారాయణ ఇంటిలోను రామ్మోహన్‌ డబ్బులు దాచి ఉంచాడేమోనన్న అనుమానంతో దాడులు జరుపుతున్నారు. అయితే మీడియాను లోపలికి అనుమతించడం లేదు. వివరాలను కూడా ఐటీ అధికారులు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. 10 మందికి పైగా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments