Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు? చంద్రబాబు కీలక నిర్ణయం

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (11:44 IST)
టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా సీనియర్ నేత అచ్చెన్నాయుడిని నియమించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని పలువురు నేతలు అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
 
ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పంధించారని సమాచారం. మరోవారం పదిరోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మండలస్థాయి వరకు పూర్తిచేసిన టీడీపీ ఇప్పుడు లోక్‌సభ నియోజక వర్గాల వారీగా కమిటీలు నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది.
 
మరో వారం రోజుల్లో ఈ కమిటీలను, ఆ తరువాత రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. అలాగే రాష్ట్ర కమిటీల నియామకం కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments