Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదువుపై ఇష్టం లేదంటూ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (09:27 IST)
చదువు కోవడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కడప జిల్లాకు చెందిన శ్రీవిద్య విజయవాడలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలోని ఇంటర్మీడియట్ చదువుకుంటుంది. ఆమె ఇక్కడ శాంతాభవన్ క్యాంపస్‌లో శనివారం వేకువ జామును ఆత్మహత్య చేసుకుంది.
 
సమాచారం అందుకున్న శ్రీ చైతన్య కళాశాలల నిర్వాహకులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు ఆమె మృత దేహాన్ని పరిశీలించగా ఒక లేఖ చిక్కింది. అందులో తనకు చదువుకోవడం ఇష్టం లేదని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వివరించింది.
 
అనంతరం పోలీసులు ఆమె మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments