Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సెల్ టవర్‌ని.. కూల్చొద్దు ప్లీజ్!... మావోలకు వినూత్న విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 29 జులై 2020 (09:25 IST)
మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా చింతపల్లి మండల కేంద్రంలో నమూనా సెల్ టవర్ వెలసింది. గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ఏర్పాటు చేశారు.

ఆ సెల్ టవర్ పక్కన మావోయిస్టులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలతో కూడిన ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ప్లెక్సీలోని సారాంశం.. ‘‘నేను సెల్ టవర్‌ని. ప్రజలకు ఉపయోగపడే దాన్ని. నన్ను ధ్వంసం చేయొద్దు’’ అంటూ మావోయిస్టులను ఉద్దేశించి పెక్సీలో పేర్కొన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ఏర్పాటు చేస్తే వాటిని మావోయిస్టులు ధ్వంసం చేసిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నమూనా సెల్‌ టవర్‌ను ఏర్పాటు చేసి.. సెల్ టవర్లన్ కూల్చొద్దంటూ మావోలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments