Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సెల్ టవర్‌ని.. కూల్చొద్దు ప్లీజ్!... మావోలకు వినూత్న విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 29 జులై 2020 (09:25 IST)
మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా చింతపల్లి మండల కేంద్రంలో నమూనా సెల్ టవర్ వెలసింది. గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ఏర్పాటు చేశారు.

ఆ సెల్ టవర్ పక్కన మావోయిస్టులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలతో కూడిన ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ప్లెక్సీలోని సారాంశం.. ‘‘నేను సెల్ టవర్‌ని. ప్రజలకు ఉపయోగపడే దాన్ని. నన్ను ధ్వంసం చేయొద్దు’’ అంటూ మావోయిస్టులను ఉద్దేశించి పెక్సీలో పేర్కొన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ఏర్పాటు చేస్తే వాటిని మావోయిస్టులు ధ్వంసం చేసిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నమూనా సెల్‌ టవర్‌ను ఏర్పాటు చేసి.. సెల్ టవర్లన్ కూల్చొద్దంటూ మావోలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments