Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణ దేవాలయంలో కత్తుల యుద్ధం.. 12 మందికి గాయాలు!

Webdunia
శుక్రవారం, 6 జూన్ 2014 (12:26 IST)
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయంలో శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలకు, ఆలయ భద్రతా సిబ్బందికి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఫలితంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఈ ఘర్షణల్లో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఈ వివాదాన్ని సద్దుమణించేందుకు సిక్కు మతపెద్దలు ప్రయత్నించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 'ఆపరేషన్ బ్లూ స్టార్' ఘటన జరిగి ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ టాస్క్ ఫోర్స్, శిరోమణి అకాళీదళ్ కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments