Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడే మా బిడ్డ, మనువడిని చంపేశాడు.. వేరొక మహిళతో సంబంధం.. శశికళ ఏడుస్తూ చెప్పింది..

అమెరికాలో తల్లీకుమారుల దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెక్కీ కూచిభొట్ల శ్రీని

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (17:33 IST)
అమెరికాలో తల్లీకుమారుల దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ కాల్పులకు బలైన ఘటన మరవకముందే ప్రకాశం జిల్లాకు చెందిన హనుమంతరావు భార్య శశికళ, కుమారుడు హనీష్ సాయి హత్యకు గురైయ్యారు. అయితే ఈ హత్యకు జాత్యహంకారంతో జరిగివుంటుందని అనుమానాలొచ్చాయి. అయితే తమ కుమార్తె, మనుమడిని అల్లుడే చంపేశాడని.. శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
కాగా ఈ హత్యపై మృతురాలి తల్లిదండ్రులు స్పందిస్తూ.. హనుమంతరావుకు వేరొక మహిళతో అక్రమసంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని శశికళ తమతో పలుమార్లు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పిందన్నారు. వివాహేతర సంబంధం కారణంగా తమ బిడ్డను, మనువడిని హనుమంతరావు వేధింపులకు గురిచేశాడని.. ఆపై హత్య కూడా చేసేశాడని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments