Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడే మా బిడ్డ, మనువడిని చంపేశాడు.. వేరొక మహిళతో సంబంధం.. శశికళ ఏడుస్తూ చెప్పింది..

అమెరికాలో తల్లీకుమారుల దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెక్కీ కూచిభొట్ల శ్రీని

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (17:33 IST)
అమెరికాలో తల్లీకుమారుల దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ కాల్పులకు బలైన ఘటన మరవకముందే ప్రకాశం జిల్లాకు చెందిన హనుమంతరావు భార్య శశికళ, కుమారుడు హనీష్ సాయి హత్యకు గురైయ్యారు. అయితే ఈ హత్యకు జాత్యహంకారంతో జరిగివుంటుందని అనుమానాలొచ్చాయి. అయితే తమ కుమార్తె, మనుమడిని అల్లుడే చంపేశాడని.. శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
కాగా ఈ హత్యపై మృతురాలి తల్లిదండ్రులు స్పందిస్తూ.. హనుమంతరావుకు వేరొక మహిళతో అక్రమసంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని శశికళ తమతో పలుమార్లు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పిందన్నారు. వివాహేతర సంబంధం కారణంగా తమ బిడ్డను, మనువడిని హనుమంతరావు వేధింపులకు గురిచేశాడని.. ఆపై హత్య కూడా చేసేశాడని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments