Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి కౌంట్‌డౌన్.. 26న 8 ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ35 రాకెట్ ప్రయోగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఇస్రో) నుంచి ఈ నెల 26న మరో రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు. మొత్తం 8 ఉప గ్రహాలతో పీఎస్‌ఎల్‌వీ-సీ35 రాకెట్‌ నింగిలోకి

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (08:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఇస్రో) నుంచి ఈ నెల 26న మరో రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు. మొత్తం 8 ఉప గ్రహాలతో పీఎస్‌ఎల్‌వీ-సీ35 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 
 
ఈ ప్రయోగం కోసం శుక్రవారం షార్‌లో మిషన్ రెడీనెస్‌ రివ్యూ సమావేశం జరిగింది. రాకెట్‌ అనుసంధానంపై సమీక్షించారు. 48 గంటలు కౌంట్‌డౌన్ జరపాలని ముందుగా నిర్ణయించినా మరో అరగంట కొనసాగించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇందులోభాగంగా, శనివారం ఉదయం 8.42 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభిస్తారు. 
 
సోమవారం ఉదయం 9.12 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ ద్వారా దేశ వాతావరణ పరిశీలనకు కాట్‌శాట్‌ ఉపగ్రహంతోపాటు ముంబై‌, బెంగుళూరు విద్యార్థుల రెండు బుల్లి ఉపగ్రహాలు, మరో 5 విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments