Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో తెలంగాణ వాసికి రూ. 7 కోట్లు లక్కీ డ్రా

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (21:45 IST)
దుబాయ్‌లో తెలంగాణ వాసిని అదృష్టం ఆహ్వానించింది. దుబాయ్‌లో జరిగిన లక్కీ డ్రాలో తెలంగాణవాసి విజేతగా నిలిచారు. తెలంగాణకు చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ రూ.7.3 కోట్లు లక్కీ డ్రాను గెలుచుకున్నారు. లక్ష్మీ వెంకట తాతారావు గ్రంథి లక్కీ డ్రా కాంటెస్ట్‌లో రూ.7.3 కోట్లు గెలుచుకున్నాడని గల్ప్ న్యూస్ వెల్లడించింది.
 
దుబాయ్‌లో 1999 నుంచి మిలీనియమ్ మిలియనీర్ పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. దీని కింద 1 మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.7.3 కోట్లు) ప్రైజ్ మనీగా ఇస్తున్నారు. ఏడాది క్రితం దుబాయ్‌కి ఉద్యోగం కోసం వెళ్లిన 34 ఏళ్ల లక్ష్మీ వెంకట తాతారావు గ్రంథి లాటరీ టికెట్ కొన్నాడు. డ్రాలో అతడే మొదటి ప్రైజ్ గెలుచుకున్నాడు.
 
ఈ డబ్బుతో తన కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. అదృష్టం అడపాదడపా చెప్పకుండా తలుపు తడుతుందనే దానికి ఇది చక్కని నిదర్శనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments