Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల మతాలకు అతీతంగా పథకాల అమలు.. మంత్రి ఆదిమూలపు సురేష్

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (08:52 IST)
విజయవాడ హోటల్ ఐలాపురం లో ఎస్ సీ, ఎస్ టి, బి.సి, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలోని సామజిక సాధికారత కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సురేష్ మాట్లాడుతూ... బడుగుల కోసం జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్న పధకాలు వచ్చిన విషయం గమనించాలన్నారు.

కులాలకు, మతాలకు అతీతంగా పధకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్య విషయంలో పేదలకు సహాయ పడేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నవో అన్ని పరిసీలించి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగాల కోసమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించే విదంగా దళితులు వ్యాపార రంగం వైపు కూడా ద్రుష్టి సారించాలని కోరారు. ఈ సమావేశం లో బాపట్ల ఎం పి నందిగం సురేష్, ఎమ్మెల్యే వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులకు సాధికార త కమిటీ నాయకులు సత్కరించారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments