Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ హెచ్చరిక

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (10:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 24 గంటల్లో ఈ ఆరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక చేసింది. పశ్చి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైవుందని ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావం ఆరు జిల్లాలపై అధికంగా ఉంటుందని పేర్కొంది. 
 
ఈ కారణంగా విశాఖపట్టణం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఈస్ట్ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, గోదావరి జిల్లాలకు గురువారం ఆరెంజ్ హెచ్చరికను కూడా జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments