Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు వాహనాల నిండా అక్రమ మద్యం.. ఎక్కడ?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (08:48 IST)
కర్ణాటక నుండీ అక్రమమద్యాన్ని రెండుకార్లలో తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని  కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో చోటుచేసుకుంది.

ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి రిశాంత్ రెడ్డి ఇక్కడి సిఐ రామకృష్ణమాచారి, ఎస్ఐ సుధాకర్ రెడ్డి లతో కలిసి ఆయన మాట్లాడుతూ..మండలంలోని గుండ్రాపల్లె  వద్ద ఎస్ఐ తనసిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా తిరుపతికి చెందిన హుస్సేన్ బాషా,భార్గవ్ లు రెండు వాహనాలలో సుమారు 6లక్షల రూపాయల విలువైన మద్యాన్ని తీసుకుని వస్తుండగా స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఇందులో మద్యం తరలిస్తున్న నిందితులు  చాలా వరకు యువతే ఉండటం చాలా విచారంగా వుందన్నారు. చిన్న వయసులోనే ఇటువంటి నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అధికారులతో బాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments