Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఐఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం : మంత్రి గంటా ప్రకటన

Webdunia
బుధవారం, 1 జులై 2015 (12:42 IST)
ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆరంభించారు. ఆగస్టు మొదటి వారంలో ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభమవుతాయన్నారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1230, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 755 సీట్ల భర్తీకి ఈ నెల మూడోవారంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. తిరుపతి, అమరావతి, విశాఖను విద్యానగరాలుగా అభివృద్ధి చేస్తామని గంటా హామీ ఇచ్చారు. 
 
ఈ  ఏడాది 224 సూపర్ న్యూమరీ సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయ బిల్లుపై కేబినెట్ భేటీలో చర్చించి ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత ఫాకల్టీకి చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments