Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెడ్ కావాలంటే రూ. 1,00,000 కట్టాల్సిందే, రోగుల బాధలు కరెన్సీ నోట్లుగా...

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (16:33 IST)
గుంటూరు జిల్లాలో పేరుగాంచిన ఆ ఆసుపత్రిలో బెడ్ కావాలంటే రికమండేషన్ తప్పనిసరి. దాంతో పాటే అక్షరాల లక్ష రూపాయల కడితే బెడ్ ఇస్తు రోజుకు 25 వేలు దండుకుంటున్న వైనం. ఇదంతా తెలిసినా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
 
రోగుల బాధలను కరన్సీగా మార్చుకుంటున్న ఇలాంటి వైధ్యశాలలో తనిఖీ ఉండదు. ఇది బహిరంగ రహస్యం. బాదితుల గోడును బహిరంగంగా చెబితే తక్షణమే బెడ్, రూమ్ వెంటిలేటర్ లేకుండా చేస్తారని భయం. డబ్బులు అప్పులకు తీసుకు వచ్చి ప్రాణాలను కాపాడుకోవాలనే తాపత్రయం ప్రతిఒక్కరికి.
 
ఏమి చేస్తారు. డబ్బు కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి. ఇది నిరూపణ కావాలంటే అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలకు చెందిన వారిని ఓదార్చి అడిగితే నిజం ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. కానీ బహిరంగ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments