Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌

Webdunia
బుధవారం, 17 జులై 2019 (08:35 IST)
కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరిని డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
2009 బ్యాచ్‌కు చెందిన రోహిణి ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లికి చెందినవారు. విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త సుధీర్‌రెడ్డిని వివాహం చేసుకున్న రోహిణి.. ప్రస్తుతం కర్ణాటకలోని హసన్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 
 
ముక్కుసూటిగా వెళ్తారనే పేరున్న ఆమె.. తన సర్వీసులో అనేక సార్లు బదిలీ అయ్యారు. ఒకసారి ఎన్నికల కమిషన్‌, మరోసారి హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె బదిలీలకు బ్రేక్‌ పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments