Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్తీమే సవాల్, పులివెందులలో 10 వేల మందితో సభ పెడతా: రఘురామకృష్ణ రాజు

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (17:40 IST)
తన తోలు తీస్తానని నిన్న వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. తన ఒంటిపై చేయి పడితే కాపాడేదానికి హేమాహేమీలున్నారని, ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థితిలో తాను లేనని చెప్పారు.
 
తోలు తీయడం తన వృత్తి కాదని ప్రజలు అసహ్యించుకునేలా తను మాట్లాడలేనని అన్నారు. తోలు తీసే చేష్టలకు సమాధానం చెప్పే స్నేహితులు తనకున్నారని రఘురామ చెప్పారు. ఎంపీ రాజూ భయ్యా తనకు మంచి స్నేహితుడని, రాజూభయ్యానే కాదు తనకు కంటికి రెప్పలా కాపాడేవారు ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నారని తెలిపారు.
 
పదివేల మందితో పులివెందులలో సభ పెట్టే సత్తా తనకు ఉందని తెలిపారు. కరోనా తగ్గిన తర్వాత ఈ సంగతి చూద్దామన్నారు. న్యాయ వ్యయవస్థను భ్రష్టు పట్టించేలా తమ వైసీపీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. తనను అనర్హుడిగా ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అంత దమ్ము వారికి లేదని చెప్పారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments