Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్తీమే సవాల్, పులివెందులలో 10 వేల మందితో సభ పెడతా: రఘురామకృష్ణ రాజు

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (17:40 IST)
తన తోలు తీస్తానని నిన్న వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. తన ఒంటిపై చేయి పడితే కాపాడేదానికి హేమాహేమీలున్నారని, ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థితిలో తాను లేనని చెప్పారు.
 
తోలు తీయడం తన వృత్తి కాదని ప్రజలు అసహ్యించుకునేలా తను మాట్లాడలేనని అన్నారు. తోలు తీసే చేష్టలకు సమాధానం చెప్పే స్నేహితులు తనకున్నారని రఘురామ చెప్పారు. ఎంపీ రాజూ భయ్యా తనకు మంచి స్నేహితుడని, రాజూభయ్యానే కాదు తనకు కంటికి రెప్పలా కాపాడేవారు ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నారని తెలిపారు.
 
పదివేల మందితో పులివెందులలో సభ పెట్టే సత్తా తనకు ఉందని తెలిపారు. కరోనా తగ్గిన తర్వాత ఈ సంగతి చూద్దామన్నారు. న్యాయ వ్యయవస్థను భ్రష్టు పట్టించేలా తమ వైసీపీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. తనను అనర్హుడిగా ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అంత దమ్ము వారికి లేదని చెప్పారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి..రాబోతుంది

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments